మేం చరిత్ర హీనులమే, తెలంగాణ కోసం దేనికైనా సిద్ధం: ఎంపీ పొన్నం

కేవలం అది వార్తే కానీ పార్టీకి అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణకు ముడి పెట్టవద్దని కోరారు. తెలంగాణపై ఇప్పటికై తాము కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్కు వివరించామన్నారు. పార్టీ ప్రతిస్పందన కోసమే తాము ఎదురు చూస్తున్నామన్నారు. తెలంగాణపై త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఒకవేళ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే తాము దేనికైనా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications