మావోల దాడిలో ఎఎఎస్పీ సహా పది మంది పోలీసుల మృతి

రాత్రి వేళలో ఈ సంఘటన జరగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కన్గిరి- కోరాపుట్ డివిజన్కు ఆనుకుని ఉన్న ఝరియాబాగ్ బ్లాక్లోని అమాములా-దాతునామా అటవీ ప్రాంతంలోని దండకారణ్య స్పెషల్ జోన్లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై రాయ్పూర్కూ సమాచారం అందినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications