వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రధాని మన్మోహన్ సింగ్పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు రుసరుస
రైతులకు కొంత మేరకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ను కలిసినట్లు ఆయన తెలిపారు. మహానాడు ఉన్నా తాను శరద్ పవార్ను కలవడానికి వచ్చానని, రైతు సమస్యలను గుర్తించే తాను ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
chandrababu naidu sharad pawar telugudesam new delhi చంద్రబాబు నాయుడు శరద్ పవార్ తెలుగుదేశం న్యూఢిల్లీ
English summary
TDP president N Chandrababu Naidu expressed unhappy with the attitude of PM Manmohan singh on farmers issues.
Story first published: Tuesday, May 24, 2011, 11:57 [IST]