మరింత కాలం కనిమొళికి జైలే, సిబిఐకి హైకోర్టు నోటీసు

కనిమొళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు సిబిఐకి నోటీసు జారీ చేసింది. కనిమొళి, శరద్ కుమార్ బెయిల్ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించి వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సిబిఐ మోపిన అభియోగాల్లో నిజం లేదని కనిమొళి తరఫు న్యాయవాది వాదించారు. తాను పిల్లల తల్లినని, వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కనిమొళి తన బెయిల్ పిటిషన్లో చెప్పుకున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications