రైతు చేయి నరికిన రెవెన్యూ కార్యదర్సి, తూర్పు గోదావరి జిల్లాలో దారుణం

రైతు వాదనకు ఆగ్రహం చెందిన సత్యనారాయణ ఉపాధి హామీ పథకం కూలీల వద్ద ఉన్న కత్తిని తీసుకుని మోహన్ చేయి నరికాడు. అప్పటికే సత్యనారాయణ మద్యం సేవించి, మత్తులో తూలుతున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదు. రెవెన్యూ అధికారులు సత్యనారాయణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణను కూడా అస్పత్రికి తరలించి కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications