ఐఐటి - జెఇఇలో దుమ్మురేపిన తెలుగు విద్యార్థులు, టాప్ టెన్లో ఏడు

ఆరో ర్యాంక్ కునాల్కు దక్కింది. ఎనిమిదో ర్యాంక్ భార్గవ రెడ్డికి దక్కింది. వరుణ్ తొమ్మిదో ర్యాంక్ సాధించాడు. హర్షవర్దన్ అనే విద్యార్థి 15వ ర్యాంక్, శ్రీనివాస్ 18వ ర్యాంక్, వంశీధర్కు 11 ర్యాంక్ వచ్చింది. 19వ ర్యాంక్ ప్రవీణ్ రాజ్ సాధించాడు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులే ఎక్కువగా ర్యాంకులు సాధించారు. ఐఐటి - జెఇఇలో చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ సత్తా చాటుతూ వస్తున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications