ఐఐటి - జెఇఇలో దుమ్మురేపిన తెలుగు విద్యార్థులు, టాప్ టెన్లో ఏడు

ఆరో ర్యాంక్ కునాల్కు దక్కింది. ఎనిమిదో ర్యాంక్ భార్గవ రెడ్డికి దక్కింది. వరుణ్ తొమ్మిదో ర్యాంక్ సాధించాడు. హర్షవర్దన్ అనే విద్యార్థి 15వ ర్యాంక్, శ్రీనివాస్ 18వ ర్యాంక్, వంశీధర్కు 11 ర్యాంక్ వచ్చింది. 19వ ర్యాంక్ ప్రవీణ్ రాజ్ సాధించాడు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులే ఎక్కువగా ర్యాంకులు సాధించారు. ఐఐటి - జెఇఇలో చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తమ సత్తా చాటుతూ వస్తున్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications