ధర్మాన సోంపేట పర్యటన ఉద్రిక్తం: సాయిరాజ్ సతీమణి అరెస్టు

పలువురు ఆందోళనకారులు గూడ్సు రైలును అడ్డుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకోవాలని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సాయిరాజ్ సతీమణి, తల్లిదండ్రులతో పాటు పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ధర్మాన పర్యటనను అడ్డుకోవద్దని పోలీసులు పర్యావరణ పరిరక్షణ సమితి కార్యకర్తలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications