చంద్రబాబు నేర్చుకో, నువ్వే చరిత్ర తెల్సుకో: మల్లు రవి వర్సెస్ కడియం

మల్లు రవి వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ధీటుగా స్పందించారు. మల్లు రవి మొదట చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించింది మొదట టిడిపియే అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెసు పార్టీయే ఆ వర్గాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు.












Click it and Unblock the Notifications