ప్రజల వైపో, ప్రభుత్వం వైపో జగన్ తేల్చుకోవాలి: పయ్యావుల కేశవ్

పార్టీ విప్ను గౌరవించి నాగం జనార్దన్ రెడ్డి శాసనసభకు వచ్చి ఓటింగులో పాల్గొనాలని ఆయన అన్నారు. ఓటు ఎవరికి వేశారనేది తర్వాతి విషయమని ఆయన అన్నారు. స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని పార్టీ విప్ దూళిపాళ్ల నరేంద్ర చౌదరి నాగం జనార్దన్ రెడ్డికి ఎస్ఎంఎస్ పంపించారు. పార్టీ శానససభ్యులకు ఆయన విప్ జారీ చేశారు. పార్టీ నీడలో ఉన్నప్పుడు ఎవరినైనా గుర్తిసామని పయ్యావుల కేశవ్ అన్నారు.












Click it and Unblock the Notifications