అవిశ్వాసంపై వ్యూహరచనకు రేపు జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

తెలుగుదేశం పార్టీ గురువారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అనుమతి పొందే అవకాశం లేదని, మళ్లీ నోటీసు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారని, ఏం చేయాలనే విషయంపై అప్పుడు చూస్తామని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితి వస్తే ఏం చేయాలనేది చూస్తామని ఆయన అన్నారు. స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీకి దించవద్దని ఆయన తెలుగుదేశం పార్టీకి సూచించారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications