తెలంగాణ అంశంపై ప్రభుత్వం మీద నాగం అవిశ్వాస తీర్మానం నోటీసు

తెలంగాణపై మాట మార్చడం ద్వారా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆనయ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డం తిరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను, జోగు రామన్న తెలుగుదేశం పార్టీలోనే ఉన్నామని, స్పీకర్ ఎన్నికలో తాము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామని హరీశ్వర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications