సీమాంధ్రుల వల్లే తెలంగాణ నేతలు కలిసి రావడం లేదు: పొన్నం

తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి సమయం ఇవ్వాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. త్వరలో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తాము విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లేదంటే పార్లమెంటు సమావేశాలను తాము స్థంభించడానికి సిద్ధం అని చెప్పారు.












Click it and Unblock the Notifications