వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, కెసిఆర్ అమ్ముడు పోయారు, దమ్ముంటే విశ్వాసం పెట్టు: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ ఇటీవల స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావు పార్టీ కాంగ్రెసు పార్టీ అనుబంధ సంస్థలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మాట్లాడుతూ విమర్శించారు. తమ అభ్యర్థులు కాంగ్రెసు పార్టీకి అమ్ముడు పోతారనే భయంతోనే కెసిఆర్ తమ ఎమ్మెల్యేలను సభాపతి ఎన్నికకు దూరంగా ఉంచారని విమర్శించారు.

కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలు సభాపతి, ఉపసభాపతి పోటీలో కాంగ్రెసు అభ్యర్థులకు దోహద పడ్డారని విమర్శించారు. వైయస్ జగన్‌కు దమ్ముంటే తన శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. కెసిఆర్, జగన్‌లు కాంగ్రెసు పార్టీకి అమ్ముడో పోయారని ఆరోపించారు.

English summary
TDP yuva MLA Revanth Reddy blamed YS Jaganmohan Reddy and K Chandrasekhar Rao. He challenged Jagan to no confidential propose with his MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X