సిఐడి మహిళా డిఎస్పి ఆత్మహత్య, చిత్తూరు జిల్లాలో విషాదం

హేమలత 1989 బ్యాచ్కు చెందిన అధికారి. తొలుత ఆమె తిరుపతి అలిపిరి పోలీసు స్టేషనులో ఎస్ఐగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా సిఐడి విభాగంలో డిఎస్పిగా పనిచేశారు. ఆమె సమర్థత గల అధికారి అని, పారదర్శకంగా వ్యవహరించేవారని అంటారు. మొహమాటాలు లేకుండా ముక్కుసూటిగా వ్యవహరించేవారని చెబుతారు.












Click it and Unblock the Notifications