వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్‌ను రామ్ లీలా మైదాన్ తరలించడంపై సుప్రీం నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌ నుంచి బాబా రామ్‌దేవ్‌ను తరలించడంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. రామ్‌దేవ్ బాబాను ఎందుకు అక్కడి నుంచి తొలగించారో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామ్‌దేవ్ బాబాను తరలించడానికి లాఠీచార్జీ, టియర్ గ్యాస్‌లను ప్రయోగించడంతో కేంద్రంలో రాజకీయ సునామీ చోటు చేసుకుంది.

బాబాను బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. దాన్ని బ్రిటిష్ వారు జలియన్‌వాలా బాగ్‌లో చేసిన హింసాకాండతో బిజెపి పోల్చింది. రెండు వారాల్లో బాబా రామ్‌దేవ్‌ను తరలించడంపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రానికి రామ్‌దేవ్ బాబా కృతజ్ఞతలు తెలిపారు.

English summary
The government has been asked by the Supreme Court to explain why yoga icon Baba Ramdev was evicted from his camp in Delhi on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X