అసెంబ్లీ ప్రోరోగ్: జగన్, సిఎం కిరణ్ రాజకీయ కుట్ర అన్న టిడిపి

అవిశ్వాస తీర్మానాన్ని ఇంతటితో వదిలేది లేదని వచ్చే సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ రాకుండా జగన్, ముఖ్యమంత్రి కుట్ర చేశారనే ఆరోపణలకు విరుద్దంగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్పందిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెడితే తాము తమ సత్తా చూపిస్తామని జగన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications