అసెంబ్లీ ప్రోరోగ్: జగన్, సిఎం కిరణ్ రాజకీయ కుట్ర అన్న టిడిపి
అవిశ్వాస తీర్మానాన్ని ఇంతటితో వదిలేది లేదని వచ్చే సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే అవిశ్వాస తీర్మానంపై చర్చ రాకుండా జగన్, ముఖ్యమంత్రి కుట్ర చేశారనే ఆరోపణలకు విరుద్దంగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ స్పందిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెడితే తాము తమ సత్తా చూపిస్తామని జగన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
Comments
assembly narasimhan kiran kumar reddy nadendla manohar hyderabad అసెంబ్లీ నరసింహన్ కిరణ్ కుమార్ రెడ్డి నాదెండ్ల మనోహర్ హైదరాబాద్
English summary
Telugudesam party blamed YSR Congress party president YS Jaganmohan Reddy and CM Kiran Kumar Reddy for assembly prorogue.
Story first published: Tuesday, June 7, 2011, 16:01 [IST]