హాస్పిటల్లోకి గర్భిణీని అనుమతించని వైద్యులు: ఆరుబయటే ప్రసవం

అయితే రెండు రోజుల క్రితం ఆమె మళ్లీ జగిత్యాల ఏరియా హాస్పిటల్ వెళ్లి చూపించుకుంది. శిశువుకు నీరు వచ్చిందని చనిపోయిందని వైద్యులు చెప్పారు. అయితే శుక్రవారం ఉదయం ఆమెకు తీవ్రంగా నొప్పులు రావడంతో సంధ్య తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే ఆమెను వైద్యులు హాస్పిటల్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె హాస్పిటల్ బయటే శిశువును ప్రసవించింది. శిశువు మరణించింది.












Click it and Unblock the Notifications