చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది: సిపిఐ నేత నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
చిత్తూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం కనీసం పశువులను మేపడానికైనా పనికి వస్తుందా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొందని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.

కాంగ్రెసు ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు.

English summary
CPI state secretary Narayana blamed CM Kiran Kumar government today in Chittoor district. He said political crisis in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X