తెలంగాణపై కాంగ్రెసు పార్టీ రంగు బయపడింది: రాజీవ్ ప్రతాప్ రూడీ

తెలంగాణకు తాము అనుకూలంగా ఉన్నామని, పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకునే వైఖరి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. మిడ్డే జర్నలిస్టు హత్యను ఆయన ఖండించారు. జర్నలిస్టును హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications