కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ ధర్నాలో కడప జిల్లా ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: రాష్ట్ర రైతాంగ సమస్యలపై కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైయస్ఆర్ కాంగ్రెసు శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన సాగుపోరు ఆందోళన కార్యక్రమంలో జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ చేపట్టిన సాగుపోరు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ హాజరయ్యారు.

కాగా అంతకుముందు వైయస్ విజయమ్మ పులివెందుల నుండి కడప జిల్లాకు చేరుకున్నారు. అనంతరం కడప జిల్లాలోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారీగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. వైయస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

English summary
Kadapa district mlas Adinarayana Reddy, Srikanth Reddy, Srinivas and Amaranth Reddy were participated in YS Vijayamma agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X