తెలంగాణపై చివరి విజ్ఞప్తి, ఆ తర్వాత తడాఖా చూపుతాం: వివేక్

తెలంగాణ కోసం తమ చివరి పోరాటం ఇదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 15వ తేదీన పార్టీ అధిష్టానంతో తెలంగాణపై మాట్లాడి వచ్చిన తర్వాత తమ ఆందోళనా కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతామని, అవసరమైతే పదవులకు రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications