హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే: సిపిఐ నేత ఎబి బర్దన్

తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో తమ పార్టీ విశాలాంధ్రకు మద్దతు పలికినా సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని అభిప్రాయపడ్డారు. ''వ్యవస్థాగత లోపాలు, ప్రస్తుత ఉద్యమాలను గమనంలోకి తీసుకున్న తర్వాత పార్టీ జాతీయ సమితి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని తమ పార్టీ నిర్ణయించింది'' అని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపైన, ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపైనే సీపీఐ పోరాటం సాగిస్తోంది. అంతేకాని ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రం కాదని తెలిపారు. ఆ ప్రాంతాల ప్రజలు కూడా అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. 'కమ్యూనిస్టు పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కమ్యూనిస్టు పార్టీ' అని వ్యాఖ్యానించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications