కాంగ్రెసు కుట్రను గమనించండి: టిఆర్ఎస్కు టిడిపి నేత కడియం సలహా

తెలంగాణ ప్రజలను కాంగ్రెసు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ లక్ష్యాన్ని పక్కన పెట్టే విధంగా చర్యలకు పూనుకోవద్దన్నారు. కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిసిలకు వ్యతిరేకి అని ఆయన మాటల ద్వారా బహిర్గతం అయిందని ఎర్రన్నాయుడు అన్నారు. ఆయనకు రాజకీయ అవగాహన లేదన్నారు. కాగా రైతాంగ సమస్యలపై తెలంగాణ, సీమాంధ్రలలో ఈ నెలలో ఆందోళన చేయాలని టిడిపి పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించింది.












Click it and Unblock the Notifications