వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
80 శాతానికి పెరిగిన ఆన్లైన్ ఆదాయపు పన్ను ఐటీ రిటర్స్న్
ఎస్ఎన్కె ఈ టాక్స్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీలకే కాకుండా వ్యక్తిగత పన్ను చెల్లింపులు, కార్పొరేట్లకు న్యాయపరమైన సర్వీసులను అందజేస్తుంది. మంగళ వారం నాడు టాక్స్సమ్.డాట్కామ్ పోర్టల్ను ప్రారంభించింది. అన్నీ కేటగిరీలకు చెందిన ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 6 వరకు అన్నీ భాషలల్లో అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఆన్లైన్లో టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని కపాడియా అన్నారు. దేశంలోనే టాక్స్సమ్.డాట్కామ్ మొట్టమొదటి టాక్స్రిటర్న్ పోర్టల్ని కాపాడియా అన్నారు. ఆన్లైన్లో టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినందుకు ఛార్జీలు కేవలం రూ.189 వసూలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
English summary
Filing income tax though online in India has increased by 80 per cent as 91.57 lakh taxpayers filed their income tax returns online in 2010-11.
Story first published: Wednesday, June 22, 2011, 10:04 [IST]