ఏడేళ్లలో అంతా మాయం, రాష్ట్రాన్ని దోచిన వారిని రక్షిస్తోంది!: చంద్రబాబు

అవినీతికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అవినీతి కోరల నుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రధానమంత్రిని లోక్పాల్ పరిధిలోకి తీసుకు వచ్చే అంశంపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. అయితే ప్రధానిని లోక్పాల్ పరిధిలోకి తీసుకు రావడంలో తప్పు లేదన్నారు. అవినీతే దేశానికి పెద్ద ముప్పు అన్నారు. అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝులిపించాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అవినీతిపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అవినీతిపై అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అన్నారు. అవినీతిని ఇప్పుడు నిర్మూలించక పోతే ఇంకెప్పుడూ నిర్మూలించ లేమన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేయడం శోచనీయం అన్నారు.
More From
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications