ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి అసంతృప్తితో మంత్రి డుమ్మా

మంత్రి రాకపోవడంతో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ అధికారులతోనే సమావేశాన్ని కానిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మంత్రి సమీక్షా సమావేశానికి రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మాటలను ఎవరూ నమ్మడం లేదు. సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, నిధుల కొరతతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందువల్లనే సమావేశానికి రాలేదని అంటున్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications