ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి అసంతృప్తితో మంత్రి డుమ్మా

మంత్రి రాకపోవడంతో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ అధికారులతోనే సమావేశాన్ని కానిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున మంత్రి సమీక్షా సమావేశానికి రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మాటలను ఎవరూ నమ్మడం లేదు. సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, నిధుల కొరతతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందువల్లనే సమావేశానికి రాలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications