అధిష్టానం స్పందించకుంటే బిగ్ ఫైట్!: ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి

ఒకవేళ జులై 1లోపు నిర్ణయం తీసుకోకుంటే ఆ రోజు మరోసారి సమావేశం అవుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని క్షేత్రస్థాయి పరిస్థితులను సోనియాగాంధీకి ఇప్పటికే తెలియజేశామని చెప్పారు. తెలంగాణ కోరుకునే వారు ఏ పార్టీ నేతలు అయినా వారిపై దాడులు సరికావని గుత్తా సూచించారు. సమైక్యవాదలకు నచ్చజెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని చెప్పారు.
More From
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications