అధిష్టానం స్పందించకుంటే బిగ్ ఫైట్!: ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి

ఒకవేళ జులై 1లోపు నిర్ణయం తీసుకోకుంటే ఆ రోజు మరోసారి సమావేశం అవుతామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులంతా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని క్షేత్రస్థాయి పరిస్థితులను సోనియాగాంధీకి ఇప్పటికే తెలియజేశామని చెప్పారు. తెలంగాణ కోరుకునే వారు ఏ పార్టీ నేతలు అయినా వారిపై దాడులు సరికావని గుత్తా సూచించారు. సమైక్యవాదలకు నచ్చజెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications