ఆస్తులను వెల్లడించాలని మంత్రులను ఆదేశించిన సిఎం కిరణ్

తప్పనిసరి కాకపోయినా శాసనసభ్యులు తమ ఆస్తిపాస్తుల వివరాలను స్పీకర్కు సమర్పించారని, తమ ఆస్తులను అంచనా వేసి జాబితాను సమర్పిస్తామని ఆయన అన్నారు. ఇప్పటికే శాసనసభ్యులు ఆ పని చేశారని, ఇప్పుడు తాము ఆ పని చేస్తామని ఆయన అన్నారు. తాను జులై 15వతేదీన సమర్పించాల్సి ఉండిందని ఆయన చెప్పారు. ఇప్పటికే 2009 వరకు అస్తులను ఎన్నికల సమయంలో అందరూ సమర్పించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications