సత్యసాయి ట్రస్టు కార్యదర్శికి నోటీసులు: వాహనాల రిజిస్టర్ ఇవ్వాలని లేఖ

ఇక కొడికొండ చెక్పోస్టు వద్ద పట్టుపడిన నగదుని తమకు స్వాధీనం చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు హిందుపురం కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే డబ్బు తరలిస్తూ పట్టుపడిన ముగ్గురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇవాళ అదే కోర్టులో విచారణ రానుంది. శ్రీనివాసన్ వ్యక్తిగత సహాయకుడు వెంకటేషన్ను పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు.












Click it and Unblock the Notifications