సిఎంకు చేదు అనుభవం: బహిరంగ సభను బహిష్కరించిన కాంగ్రెసు నేతలు

తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట వెళ్లిన కాటసాని రాంరెడ్డి ఆ తర్వాత వెనక్కి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం నేపథ్యంలో కాంగ్రెసులో కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. గత ఎన్నికల్లో కాటసాని రాంరెడ్డిపై పోటీ చేసిన కాంగ్రెసు నాయకుడు చల్లా రామకృష్ణా రెడ్డి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కాటసాని రాంరెడ్డికి ప్రాధాన్యం పెరగడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చల్లా వర్గం ముఖ్యమంత్రి బహిరంగ సభను బహిష్కరించింది.
అంతకు ముందు ముఖ్యమంత్రి నందికొట్కూరు శాసనసభా నియోజకవర్గంలోని మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా నుంచి నీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications