రత్నాకర్కు కేంద్రమంత్రి తనయుడి అండ, అందుకే రాచమర్యాదలు?

అందుకే రత్నాకర్, శ్రీనివాసన్లకు పోలీసులు రాచమర్యాదలు చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో డిజిపి అరవిందరావు విలేకరులతో మాట్లాడుతూ ట్రస్టు వ్యవహారంపై మాట్లాడారు. సత్యసాయి ట్రస్టు అక్రమాలపై విచారణ సక్రమంగానే సాగుకుందన్నారు. అలాగే మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో స్నేహం ఉన్నట్లుగా భావిస్తున్న ప్రముఖ నిర్మాత శింగనమల రమేష్ అరెస్టు తర్వాత హత్య కేసు విచారణ చురుగ్గా సాగుతుందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications