ఇతరులతో తిరగవద్దన్నందుకు భర్తను చంపిన భార్య: బయటపెట్టిన కూతురు

భర్త మందలింపును సహించని భార్య అంజుల ఐదు రోజుల క్రితం ఈ నెల 21న రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఆయన చేతులు కట్టి వేసింది. ఆ తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆ హత్యను సహజమరణంగా చిత్రీకరించింది. తనకు ఏమీ తెలియనట్టు బంధువులకు, చుట్టుపక్కల వారికి ఏడ్చుకుంటూ చెప్పింది. అయితే ఆదివారం వారి కూతురు సోనీ అసలు విషయం బయట పెట్టింది. తన తండ్రిని తల్లే హత్య చేసిందని చెప్పింది.
తన తండ్రి మరణాన్ని కళ్లారా చూసినప్పటికీ తాను ఆ విషయాన్ని బయట పెడితే తనను కూడా చంపేస్తానని తల్లి బెదిరించిందని చెప్పింది. అయితే మనసులోనే తల్లి దుర్మార్గాన్ని దాచుకోలేని సోని తన పిన్నికి ఈ విషయం చెప్పింది. బంధువులు అంతా కలిసి అంజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందు అంజుల తప్పు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications