అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుకు అధికారం వైయస్ భిక్షే: వైయస్ జగన్మోహన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనంతపురం: కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డియే కారణం అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో తన ఓదార్పు యాత్రలో అన్నారు. వైయస్ భిక్షతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ఆ తర్వాత ఆయనను విస్మరించిందన్నారు. వైయస్ఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నారన్నారు.

కాగా అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఏడో రోజుకు చేరింది. ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభించిన జగన్‌కు అడుగడుగునా అభిమాన జనసమూహం నీరాజనాలు పట్టింది. ఓదార్పుయాత్రలో భాగంగా జక్కలవడికి, కణేకల్ క్రాస్ వద్ద వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. జగన్ పలువురిని ఓదార్చారు.

English summary

 YSR Congress party president YS Jaganmohan Reddy blamed congress party in his odarpu yatra today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X