జే డే హత్య కేసును ఛేదించిన ముంబై పోలీసులు, ఏడుగురి ఆరెస్టు

విస్తృతంగా విచారించిన అనంతరం పోలీసులు ముంబైకి, కర్ణాటకకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు 70 మందికి పైగా విచారించారు. మిడ్ డే సీనియర్ క్రైమ్ జర్నలిస్టు జె డె జూన్ 11వ తేదీన పొవాయిలోని ఓ షాపింగ్ మాల్ బయట హత్యకు గురయ్యారు. హత్యకు వ్యక్తిగత, వృత్తిపరమైన శత్రుత్వాలు ఏ మేరకు కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆయిల్ మాఫియా జె డే హత్యకు పూనుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు.












Click it and Unblock the Notifications