ఆర్టీసి ప్రయాణికులపై జైపాల్ రెడ్డి దెబ్బ, చార్జీల పెంపు ప్రతిపాదన
బస్సు చార్జీల పెంపు అనివార్యమని బొత్స సత్యనారాయణ కూడా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా పెంపు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకునే చార్జీలను పెంచుతామని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని, పెంపునకు కసరత్తు చేస్తున్నామని ఆయన అన్నారు.
Comments
English summary
Petro prices hike affects RTC passengers in andhra pradesh. RTC is proposing to increase RTC charges.
Story first published: Monday, June 27, 2011, 12:32 [IST]