'ఎంపీ అంజన్ కుమార్ అన్న కూతురు మయూరిది ఆత్మహత్య'

మయూరి భర్త అర్జున్, ఆమె అత్తామామలు అదనపు కట్నం కోసం తమ కూతురుని హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. అదనపు కట్నం ఇచ్చేదాకా బంధువుల మయూరిని బంధువుల ఇళ్లకు పంపించలేదని కూడా ఆరోపణలు వినిపించాయి. హత్యకు కోపోద్రిక్తులైన బంధువులు భర్త ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications