నాంపల్లి కోర్టుకు శింగనమల: జూలై 11వరకు రిమాండ్ విధించిన కోర్టు

వైజయంతిరెడ్డిని రూ.14 కోట్ల వ్యవహారంలో చీటింగ్ చేశారు. శింగనమల, భానుకిరణ్తో కలిసి తనను బెదిరించారని వైజయంతిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. పులి, ఖలేజా సినిమాల విషయంలో షాలిమార్ కేసు కూడా శింగనమలపై ఉంది. ఇక ముఖ్యంగా భానుకిరణ్తో గల సంబంధాలపై పోలీసులు కూపీలాగే ప్రయత్నాలు చేశారు. కాగా చెన్నైలో అరెస్టు చేసిన శింగనమలను ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించారు. శింగనమల పేరిట భారీ ఆస్తులు కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications