అమెరికాలో తెలుగు సంఘాల పోటాపోటీ, ఒకే తేదీల్లో మహాసభలు

తానా వేడుకలకు కేంద్రమంత్రి పళ్లంరాజు, రాష్ట్రమంత్రులు గల్లాఅరుణ, మోపిదేవి వెంకటరమణ, తోటనరసింహం, సినీనటులు బాలకృష్ణ, మురళీమోహన్, ఏవీఎస్, సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ, కళాతపస్వి కె.విశ్వనాథ్, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు ఉభయకమ్యూనిస్టు పార్టీల రాష్ట్రనేతలు కె.నారాయణ, బీవీ రాఘవులు వెళ్తున్నారు.
రెండేళ్ల క్రితం 'తానా' నుంచి విడిపోయిన సభ్యులు ఏర్పాటు చేసుకున్న 'ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ'(నాట్స్) వారి ద్వితీయ వార్షికోత్సవాలు ఇదే తేదీల్లో న్యూజెర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి పురందేశ్వరి 30వ తేదీన న్యూజెర్సీకి వస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి, ఎంపీ రాజగోపాల్, సినీ ప్రముఖులు బాపు, అశ్వనీదత్, నటులు రాంచరణ్తేజ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications