ఆంధ్రలో కొని ఢిల్లీలో అమ్మాడు: చిరుపై రేవంత్ విమర్శ

కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవి వారిద్దరు ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు ఆ పీఠంపై కూర్చుందామని ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెసు నేతలు పరిపాలనను, ప్రజలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పదవుల కోసం టెన్ జనపథ్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసు నేతలు అప్లికేషన్ పెట్టుకుంటున్నారని విమర్శించారు. రోజుకు 8 గంటల చొప్పున షిఫ్టుల వైజ్ ముఖ్యమంత్రి కావాలని నేతలు ఎదురు చూస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications