పెట్రో ధరల పెంపుపై రేపు జగన్ మహాధర్నా

అనంతపురం జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో యల్లనూరు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని అశేష జనవాహిని సాక్షిగా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications