ఆస్తి కోసం తల్లి కాళ్లు నరికిన తనయుడు

కాగా కర్నూలు జిల్లాలో సైతం ఆస్తి కోసం జరిగిన తగాదాలో ఒకరు మరణించిన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములగుండం గ్రామంలో ఆస్తి కోసం ఇద్దరు అన్నదమ్ములు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications