ప్రభుత్వానికి మానవత్వం లేదు: వైయస్ జగన్

గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెట్రోలు, డీజిల్పై పన్నులు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. నిత్యం ధరలు పెంచుకుంటూ పోతే ప్రజలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. త్వరలో వైయస్ సుభిక్ష పాలన వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications