రాజీనామాలకు నలుగురు తెలంగాణ మంత్రులు నో

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, సారయ్య సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. లోక్పాల్ బిల్లు ముసాయిదాపై చర్చల్లో తీరిక లేకుండా ఉన్న కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ప్రాంత పార్టీ పార్లమెంటు సభ్యులతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. రేపు సోమవారం ఉదయం మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో 22 మంది దాకా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఏడెనిమిది మంది సమయానికి రాజీనామాలు చేయడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications