టి-కాంగ్రెసు రాజీనామాల వెనుక కుట్ర: మంత్రి టిజి

రాష్ట్రపతి పాలన వచ్చినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెసు పాలన కొనసాగుతుందని టిజి అన్నారు. 164 జివో ప్రకారం కాంగ్రెసు పాలన సజావుగా సాగుతుందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఒక్క మంత్రి లేకుండా పరిపాలన కొనసాగించారన్నారు. ఈ నెల 5న సీమాంధ్ర నేతలు న్యూఢిల్లీ వెళతామని చెప్పారు. బృందంలో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. తామంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications