ఒత్తిడితో జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా?

మల్కాజిగిరి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ ఇంటిని కూడా తెలంగాణ ఆందోళనకారులు ముట్టడించారు. శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కాన్వాయ్ని ఆందోళనకారులు హైదరాబాదులోని బల్కంపేట వద్ద అడ్డుకున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇంటి వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లాలో శాసనసభ్యుడు రేగా కాంతారావు శవయాత్ర నిర్వహించారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు ఒయు విద్యార్థులు హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ అధిష్టానం ఆలోచన పసిగట్టి జైపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి వెనకాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సమయం చూసి ముందుకు వస్తారా అనేది కూడా చెప్పలేని స్థితి. సమయం వచ్చినప్పుడు తాను రాజీనామా చేస్తానని, కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల ఇప్పుడు రాజీనామా చేయలేని జైపాల్ రెడ్డి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications