ఆజాద్కు విభజన సెగ, విజయవాడ పర్యటన రద్దు
ముఖ్య నాయకులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లకుండా ఆపేందుకు గులాం నబీ ఆజాద్ ఒక రోజు విజయవాడ పర్యటనకు సిద్ధపడ్డారు. వెళ్లినవారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కూడా ఆయన అనుకున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో తీరిక లేకపోవడం వల్ల ఆజాద్ రావడం లేదని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని నగర కాంగ్రెసు అధ్యక్షుడు పైలా సోమి నాయుడు చెప్పారు.
Comments
English summary
AICC general secretary and in-charge of party's AP affairs Ghulam Nabi Azad has decided to skip his tour of Vijayawada scheduled on Friday in view of the political turmoil in the state.
Story first published: Thursday, July 7, 2011, 8:40 [IST]