వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షోభం రాదు: అభిషేక్ సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Abishek Singvi
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం చాల సున్నితమైనదని ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సమస్యాత్మక పరిస్థితులు లేవని అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారనికి కేంద్రం యోచిస్తోందని అన్నారు. ఎవరూ కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దని సూచించారు. తెలంగాణ అంశాన్ని త్వరలోనే పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

సంప్రదింపులతోనే సమస్య పరిష్కారం అవుతందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై అధిష్టానానికి అంతా తెలుసునని అన్నారు. ఆందోళన చేసే వారు సమంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం రాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారం కోసం కాంగ్రెసు అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.

English summary
AICC spokes person Abishek Singvi said today that there is crisis in ap government. He said that telangana issue is sentimental issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X