తప్పుడు సంకేతాలు వెళ్తాయనే తీసుకోలేదు: విహెచ్

ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణవారికి మంత్రి పదవులు రావడం కష్టమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణనే ముఖ్యమని ఆయన హైదరాబాదులో అన్నారు. తెలంగాణవారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం సంతోషకరమని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అభివృద్ధి జరగకపోపడమే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలకు కారణమని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీలో అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications