తప్పుడు సంకేతాలు వెళ్తాయనే తీసుకోలేదు: విహెచ్

ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణవారికి మంత్రి పదవులు రావడం కష్టమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణనే ముఖ్యమని ఆయన హైదరాబాదులో అన్నారు. తెలంగాణవారికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం సంతోషకరమని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అభివృద్ధి జరగకపోపడమే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలకు కారణమని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కిశోర్ చంద్రదేవ్ ఢిల్లీలో అన్నారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications