శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ముఖ్యమంత్రి సీరియస్

సత్య సాయి సెంట్రల్ సత్యదూరమైన నివేదికను సమర్పించిందని ఆయన అన్నట్లు చెబుతున్నారు. సమగ్ర నివేదికను సమర్పించాలని ట్రస్టును ఆదేశించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రస్టు సమర్పించిన నివేదికపై పరిశీలనకు ఆర్థిక నిపుణులకు అప్పగించారు. ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం నుంచి 34 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ట్రస్టు సభ్యులపై తీవ్ర అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications