ముంబైలో వరుస బాంబు పేలుళ్లు, 21 మంది మృతి

ముంబైలో జరిగిన మూడు పేలుళ్లలో 200కిపైగా గాయపడినట్లు సమాచారం. ముంబైలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో అన్ని నగరాలను అప్రమత్తం చేశారు. ఢిల్లీ, హైదరాబాదు వంటి నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది తెలియడం లేదు. పాక్ ఉగ్రవాదులు గానీ అండర్ వరల్డ్ గానీ ఆ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మూడు పేలుళ్లు కూడా టిఫిన్ బాంబులేనని తెలుస్తోంది. అందువల్ల ఇండియన్ ముజాహిదీన్ పాత్ర ఇందులో ఉండవచ్చునని అంటున్నారు. పేలుళ్లలో 60 మంది దాకా మరణించారని అధికారులు చెప్పారు. మూడు పేలుళ్లలోనూ ఐఇడి వాడినట్లు హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెప్పాయి. ముంబైకి జాతీయ దర్యాప్తు బృందాన్ని పంపించారు. ఢిల్లీ దర్యాప్తు చేసి, ఫొరెన్సిక్ సాక్ష్యాలను సేకరిస్తోంది.
ముంబై పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసరంగా సమావేశమైంది. ముిబైకి ఢిల్లీ నుంచి బిఎస్ఎఫ్ విమానంలో ఎన్ఎస్జి బలగాలు బయలుదేరాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications